ముంబై: నేడు స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఒకానొక దశలో 80 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్.. చివరకు కాస్త కోలుకుని 30 పాయింట్ల నష్టంతో 32,370 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 19 పాయింట్లు నష్టపోయి 10,122 వద్ద స్థిరపడింది.
Mon Jan 19, 2015 06:51 pm