అనంతపురం: ధర్మవరంలో ఈ రోజు ఉదయం కిడ్నాపుకు గురయిన రిషిత ఆచూకీ లభ్యం అయ్యింది. కునుతూరు వద్ద రిషతను కిడ్నాపర్లు వదిలి వెళ్లారు. రిషితను పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు.
Mon Jan 19, 2015 06:51 pm
అనంతపురం: ధర్మవరంలో ఈ రోజు ఉదయం కిడ్నాపుకు గురయిన రిషిత ఆచూకీ లభ్యం అయ్యింది. కునుతూరు వద్ద రిషతను కిడ్నాపర్లు వదిలి వెళ్లారు. రిషితను పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు.