ఉత్తరప్రదేశ్: రాష్ట్రంలోని గోరఖ్పూర్లో ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఇవాళ పర్యటించారు. అయితే..సీఎం గోరఖ్పూర్ పర్యటనలో అపశృతి చోటు చేసుకున్నది. ఆయన మాట్లాడున్న ప్రదేశంలో ఉన్న టెంట్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని.. అందరు క్షేమంగా ఉన్నారని పోలీసులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm