మేడ్చల్: బొడుప్పల్లో నకిలీ సాస్ తయారీ కేంద్రంపై ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తయారీ కేంద్రంలో ఉన్న 400 లీటర్ల నకిలీ సాస్తోపాటు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
మేడ్చల్: బొడుప్పల్లో నకిలీ సాస్ తయారీ కేంద్రంపై ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తయారీ కేంద్రంలో ఉన్న 400 లీటర్ల నకిలీ సాస్తోపాటు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.