సిరిసిల్ల: జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ లో నిన్న జరిగిన సొరంగ ప్రమాద స్థలాన్ని మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ఘటన జరిగిన 24 తర్వాత మంత్రి పర్యటించడం పట్ల బాధితులు ఆగ్రహంతో ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
సిరిసిల్ల: జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ లో నిన్న జరిగిన సొరంగ ప్రమాద స్థలాన్ని మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ఘటన జరిగిన 24 తర్వాత మంత్రి పర్యటించడం పట్ల బాధితులు ఆగ్రహంతో ఉన్నారు.