చెన్నై : టుటుకోరిన్ ఓడరేవులో కస్టమ్స్ అధికారులు దాడులు చేశారు. దాడుల్లో మలేషియాకు తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 3కోట్లుగా అధికారులు తెల్చారు. ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm