గురుగ్రామ్: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎన్ఎస్జీ కమోండోలు చేపట్టిన మోటార్ సైకిల్ యాత్ర హైదరాబాద్ నగరానికి చేరుకుంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు అందరూ కలిసిరావాల్సిందిగా ప్రచారం చేస్తూ ఎన్ఎస్జీ కమోండోలు దేశవ్యాప్తంగా యాత్రను కొనసాగిస్తున్నారు. హర్యానాలోని గుర్గ్రామ్ జిల్లా మానేసర్ బేస్ క్యాంప్ నుంచి యాత్ర ప్రారంభమైంది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజూ జెండా ఊపి యాత్రను ప్రారంభించారు.
Mon Jan 19, 2015 06:51 pm