ఇండోర్ : భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కేవలం 42 బంతుల్లో రోహిత్ శర్మ 50 పరుగులు పూర్తి చేసి తన సత్తా చాటాడు. మరో ఓపెనర్ రాహనే కూడా అర్ద సెంచరీ సాధించాడు. 19 ఓవర్లకు 126/0 పరుగులతో, రహానె 54 రోహీత్ శర్మ 69 పరుగులతో కొనసాగుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm