హైదరాబాద్ : కొద్దిరోజులుగా సోషల్ మీడియా విపరీతంగా సర్కులేట్ అవుతున్న ఫొటోలు ఇవి. ఓ యువతి మరుగుజ్జును పెళ్లాడిన ఫొటోలవి. తమిళనాడులో ఈ జంట వివాహం జరిగింది. ఈ ఫొటోలపై వస్తోన్న కామెంట్లకు అంతే లేదు. వందలాది సంఖ్యలో కామెంట్లు వస్తున్నాయా ఫొటోలకు. ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో నెటిజనాన్ని ఆకర్షించిన ఫొటోలు లేవు. ఈ ఫొటోల్లో ఉన్న వాస్తవమేంటనేది తెలియ రావట్లేదు. ఈ ఫొటోపై వాస్తవాలు వెల్లడికాకపోయినా సోషల్ మీడియాలో వైరల్ మారుతుంది.
Mon Jan 19, 2015 06:51 pm