హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్, పంజాగుట్ట, నారాయణగూడలోని పేకాట స్థావరాలపై టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా జరిపిన తనిఖీల్లో పోలీసులు 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ. 1,08,630 నగదును స్వాధీనం చేసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm