వాషింగ్టన్: లిబియాలోని ఐసిస్ శిబిరంపై అమెరికా వైమానిక దాడులు జరిపింది. ఈ దాడిలో సుమారు 17 మంది ఐసిస్ ఉగ్రవాదులు మృతిచెందినట్లు అమెరికా వైమానిక దళానికి చెందిన అధికారి ఒకరు ఆదివారం వెల్లడించారు. లిబియా ప్రభుత్వ సాయంతో ఐసిస్ ఉగ్ర శిబిరం శుక్రవారం ఈ దాడులు జరిపినట్లు పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm