హైదరాబాద్: నేడు జనగామ, భూపాలపల్లిలో టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఫారెస్ట్ అధికారుల దాడికి గురైన బాధితులను ఆయన పరామర్శించనున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి