మణిపూర్: రాష్ట్ర రాజధాని ఇంఫాల్లో భారీగా మద్యం సీసాలను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. దాదాపు రూ. 20 లక్షల విలువైన మద్యాన్ని పట్టుకున్న అధికారులు దాన్ని ధ్వంసం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
మణిపూర్: రాష్ట్ర రాజధాని ఇంఫాల్లో భారీగా మద్యం సీసాలను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. దాదాపు రూ. 20 లక్షల విలువైన మద్యాన్ని పట్టుకున్న అధికారులు దాన్ని ధ్వంసం చేశారు.