వరంగల్: వరంగల్ భద్రకాళీ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. ఐదోరోజున భద్రకాళీ అమ్మవారిని లలితాత్రిపురసుందరిగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm
వరంగల్: వరంగల్ భద్రకాళీ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. ఐదోరోజున భద్రకాళీ అమ్మవారిని లలితాత్రిపురసుందరిగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.