న్యూఢిల్లీ: నూతన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా రాజీవ్ మెహరిషి బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి భవన్లో ఇవాళ మెహరిషితో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm