పట్నా: వ్యక్తిగత కక్షలతో ఇద్దరు జవాన్లు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకొన్నారు. ఈ ఘటనలో ఇద్దర జవాన్లు మృతి చెందారు. పట్నాలోని దనపూర్ ఆర్మీ కంటోన్మెంట్లోని ఓ ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. కొంతకాలంగా ఇద్దరి మధ్య వివాదాలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm