హైదరాబాద్: శాతవాహన ఎక్స్ప్రెస్లోని ఏసీ బోగీలో సెల్ఫోన్ పేలింది. క్షణాల్లో పొగలు వ్యాపించాయి. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో ప్రయాణికులు ఆందోళన చెందారు. అప్రమత్తమైన అధికారులు ప్రయాణికులను శాంతంగా ఉండాలని కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: శాతవాహన ఎక్స్ప్రెస్లోని ఏసీ బోగీలో సెల్ఫోన్ పేలింది. క్షణాల్లో పొగలు వ్యాపించాయి. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో ప్రయాణికులు ఆందోళన చెందారు. అప్రమత్తమైన అధికారులు ప్రయాణికులను శాంతంగా ఉండాలని కోరారు.