హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు జనసేన అధినేత పవన్కళ్యాణ్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ... దీపావళిని పర్యావరణహితంగా జరుపుకోవాలన్నారు. అలాగే హాని కలిగించని బాణాసంచాతో దీపావళి జరుపుకోవడం అందరికీ క్షేమకరమని పవన్కళ్యాణ్ అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm