గుజరాత్ : అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. 70 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా విడుదల చేసింది. జాబితాలో విజయ్ రూపానీ, నితిన్ భాయ్ పటేల్, జీతు భాయ్ వాఘానీలకు చోటు దక్కింది. రాజ్ కోట్ పశ్చిమ నుండి విజయ్ రూపానీ..మెహ్వానా నుండి నితిన్ భాయ్ పటేల్..భావ్ నగర్ పశ్చిమ నుండి బీతుభాయ్ వాఘానీలు పోటీ చేయనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm