భద్రాద్రికొత్తగూడెం: జిల్లాలో దారుణం జరిగింది. ఐదేళ్ల చిన్నారి శశిరేఖ అనుమానాస్పద మృతి చెందింది. ఇంటికొచ్చిన శశిరేఖ మంచినీళ్లు తాగి కుప్పకూలిందని స్థానికులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
భద్రాద్రికొత్తగూడెం: జిల్లాలో దారుణం జరిగింది. ఐదేళ్ల చిన్నారి శశిరేఖ అనుమానాస్పద మృతి చెందింది. ఇంటికొచ్చిన శశిరేఖ మంచినీళ్లు తాగి కుప్పకూలిందని స్థానికులు తెలిపారు.