హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలో మరో ముగ్గురిపై పోలీసులు పీడీ యాక్ట్ కేసు నమోదు చేశారు. ఇళ్లల్లో చోరీలు, వాహనాల చోరీకి పాల్పడుతున్న ముగ్గురిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు 50 మందిపై పీడీ యాక్టు కేసులు నమోదయ్యాయి.
Mon Jan 19, 2015 06:51 pm