భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని మణుగూరు మండలం కమలాపురం గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. శశిరేఖ(5) అనే బాలిక అనుమానాస్పద రీతిలో మృతిచెందింది. కుటుంబ సమస్యలతో తల్లి మరియమ్మే కూతురును హత్య చేసినట్లుగా ఆరోపణ. సమాచారం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm