హైదరాబాద్: తెలంగాణ మేయర్ల బృందం ఢిల్లీలో పర్యటిస్తుంది. పర్యటనలో భాగంగా రఫీ మార్గ్లోని పబ్లిక్ టాయిలెట్లను మేయర్ల బృందం పరిశీలించింది. సభ్యులు పబ్లిక్ టాయిలెట్లలో కల్పించే సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మేయర్ల బృందం లోధి గార్డెన్లోని హైటెక్ నర్సరీతో పాటు న్యూఢిల్లీ మున్సిపల్ కమిషన్ చేపట్టిన పలు కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం ఎన్డీఎంసీ అధికారులతో సమావేశమయ్యారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డి ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు.
Mon Jan 19, 2015 06:51 pm