అమీన్పూర్: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం గండిగూడ సమీపంలో ఔటర్ రింగ్రోడ్డుపై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఘటనాస్థలికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm