ఢిల్లీ: ఢిల్లీలో పొగమంచు దట్టంగా అలుముకుంది. దీంతో 49 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 14 రైళ్ల సమయాల్లో మార్పు చేయగా, ఒక రైలును రద్దు చేశారు. విమానాల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. హైవేపై రాకపోకలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడుతోంది.
Mon Jan 19, 2015 06:51 pm