హైదరాబాద్: బంజారాహిల్స్లోని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ నివాసంలో చోరీ జరిగింది. ఇంట్లో చోరీ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులకు లక్ష్మీనారాయణ సతీమణి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి