కోల్కతా: నకిలీ కరెన్సీ రాకెట్ గుట్టును పోలీసులు బహిర్గత పరిచారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్లోని ముర్షిదాబాద్లో చోటుచేసుకుంది. నిందితుల వద్ద నుంచి సుమారు ఆరు లక్షల రూపాయల విలువైన రూ. 2 వేల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ముగ్గురి నిందితులను అరెస్టు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm