ప్రకాశం : జిల్లా కందుకూరులో వృద్ధురాలు హత్య కలకలం రేపింది. వారంరోజులుగా ఇంటికి రంగులు వేయిస్తున్న వృద్ధురాలు లక్ష్మమ్మను కిరాతకంగా హత్యచేసి, డబ్బు, నగలు దోచుకెళ్లారు. అయితే ఇంటికి రంగులు వేస్తున్న కూలీలే ఈ హత్యకు పాల్పడ్డారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు కేసునమోదు చేసి విచారణ చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm