మేడ్చల్ : జిల్లాలో ఓ హెడ్కానిస్టేబుల్ రాసలీలలు బయటపడ్డాయి. మొదటిభార్య, పిల్లలు ఉన్నా.. మరో రెండు ఫ్యామిలీలు మెయింటెన్స్ చేస్తున్నాడు. ఫిర్జాదీగూడలో మూడో కాపురం పెట్టిన హెడ్కానిస్టేబుల్ రాజేందర్ను మొదటిభార్య, పిల్లలు పట్టుకున్నారు. మూడో భార్య ఇంట్లో ఉన్న రాజేందర్ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. రాజేందర్తోపాటు మూడవ భార్యకూ దేహశుద్ధి చేశారు. రాజేందర్ వరంగల్జిల్లా సుబేదారి మహిళాపీఎస్లో హెడ్కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు.
Mon Jan 19, 2015 06:51 pm