ఢిల్లీ: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల మాజీ సీఎం ఎన్డీ తివారీని ఇవాళ యూపీ సీఎం యోగిఆదిత్యనాథ్ పరామర్శించారు. ఎన్డీ తివారీ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఎన్డీ తివారీకి ప్రస్తుతం సాకేత్లోని మాక్స్ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్సనందిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm