వరంగల్/కరీంనగర్ : జిల్లా కమలాపూర్ గ్రామంలో వదినా, మరిదిని వారి బంధువులు చితకబాదారు. 2 నెలల క్రితం అన్నభార్య లావణ్యను తీసుకుని తమ్ముడు తిరుపతి వెళ్లిపోయాడు. వారు ఈ రోజు గ్రామానికి చేరుకుకోవడంతో కోపొద్రిక్తులైన బంధువులు వారి దాడికి దిగి హత్య చేసే ప్రయత్నం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm