రంగారెడ్డి : హయత్నగర్ మండలం తారామతిపేట వద్ద ఔటర్ రింగ్రోడ్డుపై రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందింది. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు.
Mon Jan 19, 2015 06:51 pm