కోల్కతా: భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ ఒక వికెట్ నష్టానికి 171 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో 49 పరుగుల ఆధిక్యంలో భారత్ ఉంది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 294/10 కాగా... భారత్ తొలి ఇన్నింగ్స్ 172/10.
Mon Jan 19, 2015 06:51 pm