మెదక్: జిల్లాలోని ఏడుపాయల దుర్గా మాత ఆలయం సమీపంలో ఉన్న మంజీరా నదిలో మునిగి ఓ వ్యక్తి మృతి చెందాడు. మెదక్కు చెందిన నర్సింహాచారి(36) మంజీరా నదిలో మునిగి చనిపోయాడు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm
మెదక్: జిల్లాలోని ఏడుపాయల దుర్గా మాత ఆలయం సమీపంలో ఉన్న మంజీరా నదిలో మునిగి ఓ వ్యక్తి మృతి చెందాడు. మెదక్కు చెందిన నర్సింహాచారి(36) మంజీరా నదిలో మునిగి చనిపోయాడు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.