మహబూబ్నగర్: జిల్లాలోని దేవరకద్ర సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. కూలీలతో వెళ్తున్న ఓ ఆటో ప్రమాదవశాత్తు బోల్తా పడింది. దీంతో ఒకరు మృతి చెందగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm