నల్గొండ: జిల్లాలోని మునుగోడు మండలం పలివేలలో పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పది ఎకరాల పత్తి సాగుతో కృష్ణయ్య(40) అప్పులపాలయ్యాడు. దీంతో ఉరేసుకొని కృష్ణయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm
నల్గొండ: జిల్లాలోని మునుగోడు మండలం పలివేలలో పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పది ఎకరాల పత్తి సాగుతో కృష్ణయ్య(40) అప్పులపాలయ్యాడు. దీంతో ఉరేసుకొని కృష్ణయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.