వరంగల్ అర్బన్ : జిల్లా బహుపేటలో అర్ధరాత్రి మామిడితోటలో పేకట ఆడుతున్న 9 మంది పొలానికి వెళ్తున్న రైతులను చూసి పోలీసులనుకుని పరుగులు తీశారు. చీకట్ల దారి కనబడక ప్రమాదవశాత్తు బావిలో ముగ్గురు పడ్డారు. అందులో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm