ఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్జీటీలో విచారణ ముగిసింది. విచారణ డిసెంబర్ 6కు వాయిదా వేసింది. ప్రాజెక్టు పనుల్లో నిబంధనల ఉల్లంఘనపై... కమిషన్ వేసి విచారణ జరపాలని పిటిషనర్ వాధించారు. పిటీషనర్ వాధనను ధర్మాసనం తిరస్కరించింది. మొదట తమ పరిధిని నిర్ణయిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm