హైదరాబాద్: ఎస్ఆర్ నగర్ మెట్టుగూడ మధ్య రైళ్ల రాకపోకలకు సీఎంఆర్ఎస్ అనుమతి లభించింది. రైల్వే అధికారులు 3రోజుల పాటు తనిఖీలు జరిపిన అనంతరం వారు అనుమతినిచ్చారు. దీంతో నాగోల్ నుంచి మియాపూర్ వరకు రైళ్లు నడిపేందుకు ఆవకాశం ఏర్పాడింది. చిన్నపాటి పనులు మినహాయిస్తే నాగోల్ నుంచి మియాపూర్ వరకు మొట్రో పనులు దాదాపు పూర్తైయ్యాయి.
Mon Jan 19, 2015 06:51 pm