ఆదిలాబాద్: జిల్లా మావల మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్లోని ఉపాధ్యాయుడు 7వ తరగతి విద్యార్థినులతో గుంజీలు తీయించాడు. దీంతో ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm
ఆదిలాబాద్: జిల్లా మావల మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్లోని ఉపాధ్యాయుడు 7వ తరగతి విద్యార్థినులతో గుంజీలు తీయించాడు. దీంతో ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు.