కరీంనగర్ : అలుగూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి వున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతులు పెద్దపల్లి జిల్లా రామగుండం వాసులుగా గుర్తించారు.
Mon Jan 19, 2015 06:51 pm
కరీంనగర్ : అలుగూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి వున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతులు పెద్దపల్లి జిల్లా రామగుండం వాసులుగా గుర్తించారు.