హైదరాబాద్ : కోరుకొండ సైనిక్ స్కూళ్లో 6వ, 9వ తరగతుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఇన్చార్జీ విద్యాశాఖాధికారి(డీఈవో) సత్యనారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 2018 -19 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థుల ఎంపిక కోసం జనవరి 7న ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ను నిర్వహించనున్నారు. ఆసక్తి గల వారు ఇతర వివరాలకు షషష.ఝఱఅఱసరషష్ట్రశీశీశ్రీసశీతీబసశీఅసa.శీతీస్త్ర వెబ్సైట్లో సంప్రదించాలన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm