కర్నూలు: నేడు బేతంచర్ల మండలంలో వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టనున్నారు. గోర్లగుట్ట నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభంకానుంది. బేతంచర్ల మీదుగా కొలుములపల్లె వరకు పాదయాత్ర కొనసాగనుంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి