పంజాబ్ : లూథియానాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటల్లో పది మంది మృతి చెందారు. మరో 20 మందికి గాయాలైనట్టు తెలుస్తోంది. ఇంక పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm
పంజాబ్ : లూథియానాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటల్లో పది మంది మృతి చెందారు. మరో 20 మందికి గాయాలైనట్టు తెలుస్తోంది. ఇంక పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.