రంగారెడ్డి : జిల్లా మొయినాబాద్ శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవహారంపై మంత్రి కడియం శ్రీహరి విచారణకు ఆదేశించారు. స్కూల్ యాజమాన్యం తప్పు చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుకుంటామని మంత్రి తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
రంగారెడ్డి : జిల్లా మొయినాబాద్ శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవహారంపై మంత్రి కడియం శ్రీహరి విచారణకు ఆదేశించారు. స్కూల్ యాజమాన్యం తప్పు చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుకుంటామని మంత్రి తెలిపారు.