వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్య్రాల గ్రామంలో దూడల మల్లన్న ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపారు. ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుర్తునిధుల కోసమే తవ్వకాలు జరపినట్లు పోలీసులు గుర్తించారు.
Mon Jan 19, 2015 06:51 pm