భద్రాద్రికొత్తగూడెం: జిల్లాలోని కొత్తగూడెం నియోజకవర్గం పరిధిలోని లబ్దిదారులకు నేడు కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ జరిగింది. నియోజకవర్గంలోని లక్ష్మీదేవిపల్లి, కొత్తగూడెం, చంచుపల్లి, సుజాతనగర్ మండలాల్లోని 64 మంది లబ్దిదారులకు ఎమ్మెల్యే జలగం వెంకటరావు రూ. 48 లక్షల విలువైన చెక్కులను అందజేశారు.
Mon Jan 19, 2015 06:51 pm