హైదరాబాద్: మెట్రో రైలు భద్రతకు పోలీసు అధికారులను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాగోల్ నుండి మియాపూర్ వరకు ఇన్ ఛార్జీలుగా నార్త్, వెస్ట్ జోన్ డీసీపీలు వ్యవహరించనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మెట్రో రైలు భద్రతకు పోలీసు అధికారులను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాగోల్ నుండి మియాపూర్ వరకు ఇన్ ఛార్జీలుగా నార్త్, వెస్ట్ జోన్ డీసీపీలు వ్యవహరించనున్నారు.