చెన్నై : రాయపేట ప్రభుత్వాసుపత్రిలో రాగమౌనిక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయ్యింది. మృతదేహాన్ని తల్లిదండ్రులకు వైద్యులు అప్పగించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరికి మౌనిక మృతదేహాన్ని తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై : రాయపేట ప్రభుత్వాసుపత్రిలో రాగమౌనిక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయ్యింది. మృతదేహాన్ని తల్లిదండ్రులకు వైద్యులు అప్పగించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరికి మౌనిక మృతదేహాన్ని తరలించారు.