ఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై దాఖలైన పిటిషన్ ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారించింది. జనవరి 17వ తేదీన తుది వాదనలను విని తీర్పు వెల్లడిస్తామని జస్టిస్ జవీద్ రహీంతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై దాఖలైన పిటిషన్ ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారించింది. జనవరి 17వ తేదీన తుది వాదనలను విని తీర్పు వెల్లడిస్తామని జస్టిస్ జవీద్ రహీంతో కూడిన ధర్మాసనం పేర్కొంది.